మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ విరుపాక్ష. చాలా రోజులు తరువాత మళ్ళి ఆడియన్స్ ముందుకు విరూపాక్ష సినిమాతో రాబోతున్న సాయి ధరం తేజ్. ఈ సినిమా కన్నా ముందు సాయి ధరం తేజ్ చేసిన రిపబ్లిక్ మూవీ అంత విజయాని సాధించాలేకపోయింది.అయితే ఈ సినిమాకి 42 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారని అంటున్నారు. ట్రైలర్ కుడా ఆడియన్స్ ఎంతో మెప్పిచింది.ఇంకా సినిమా విషయానికి వస్తే సాయి ధరం తేజ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పావచ్చు.ఇక సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఒక రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి…
ఈ సినిమా పెద్ద హిట్ అందుకుంటుందో లేదో చూడాలి . ఈ సినిమా టోటల్ బడ్జెట్ 47 కోట్ల లోపు ఉండబోతుండగా నాన్ థియేట్రికల్ రైట్స్ తో చాలా వరకు రికవరీ జరగగా థియేట్రికల్ బిజినెస్ కూడా డీసెంట్ రేటుని సొంతం చేసుకుందని అంటున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కచ్చితంగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇంకా ఆడియన్స్ ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.